1.

'యాత్రా చరిత్ర ప్రక్రియను గురించి రాయండి?​

Answer»

ANSWER:

పలువురు తెలుగు రచయితలు తాము చేసిన యాత్రలను వర్ణిస్తూ, తమ అనుభవాలను, అనుభూతులను, తెలుసుకున్న విశేషాలను క్రోడీకరిస్తూ, ఆయా ప్రాంతాల చరిత్రను, ప్రత్యేకతలను వివరిస్తూ గ్రంథాలను వెలువరించారు. ఈ యాత్రా సాహిత్యం వలన పాఠకులకు ఆయా ప్రాంతాల విశేషాలు, అక్కడి ప్రజల సాంఘిక, సాంస్కృతిక జీవన పరిస్థితులు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాలను దర్శించే వారికి ఈ పుస్తకాలు మార్గదర్శకమౌతాయి.



Discussion

No Comment Found